ధర్మవరంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు

1528చూసినవారు
ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు మంగళవారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ సమక్షంలో వీరు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం పేరుతో పథకాలు ఇచ్చినట్లే ఇచ్చి మరొక చేత్తో నిత్యవసర ధరలు పెంచి పేదల నడ్డి విరిచారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్