చలివేంద్రాలు ఏర్పాటుచేయాలి: కలెక్టర్

569చూసినవారు
వేసవికాలంలో ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ మాధవి లత సూచించారు. శనివారం సాయంత్రం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు వేసవి కారణంగా ఇబ్బందులు లేకుండా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వైద్య శిబిరాలు, చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్