వాలంటీర్లపై కుట్ర చేశారు: ఎంపీ భరత్

2238చూసినవారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేశ్‌ వాలంటీర్లపై కుట్ర చేశారని ఎంపీ, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. సోమవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్లు సుమారు నాలుగేళ్లుగా పెన్షన్లు పంపిణీ చేస్తే రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్