ఏప్రిల్ 12, 13 తేదీల్లో ర్యాండమైజేషన్: కలెక్టర్

567చూసినవారు
ఏప్రిల్ 12, 13 తేదీల్లో బ్యాలెట్ యూనిట్స్ తొలి విడత ర్యాండమైజేషన్ జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. శనివారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో ర్యాండమైజేషన్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. రానున్న ఎన్నికలలో ఉపయోగించే బ్యాలెట్ యూనిట్స్‌ను  ర్యాండమైజేషన్ విధానంలో ఆయా నియోజకవర్గాలకు కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్