ఉచిత విద్య, వైద్యం, తాగునీరు అందించడమే లక్ష్యం

85చూసినవారు
రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యం, తాగునీరు అందించే లక్ష్యంగా జనవాహిని పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ బాబు తెలిపారు. ఆదివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సాధన, 55 సంవత్సరాలకు పదవీ విరమణ వయస్సు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై పోరాటం సాగిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్