వైసీపీ, టీడీపీ కూటములకు రూ. 5 కోట్లు ముడుపులు

588చూసినవారు
రాజమండ్రిలోని పేపర్ మిల్లు కాలుష్యం గురించి గొంతెత్తకుండా ఉండేందుకు వైసీపీ, టీడీపీ కూటములకు రూ. 5 కోట్లు ముడుపులు అందాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ప్రజలు వాస్తవాలు గ్రహించి కాలుష్య రహిత మంచినీటిని అందించడానికి నిరంతర పోరాటం చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్