రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి... దగ్గుబాటి పురందేశ్వరి

1540చూసినవారు
రానున్న రోజుల్లో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఎన్ డి ఏ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాజమండ్రి బిజెపి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి తెలిపారు. గురువారం రాజమండ్రి లోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ టిడిపి, జనసేన, బిజెపిల కూటమి విజయం సాధిస్తుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్