మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం సాయంత్రం రాజమండ్రి లో మంత్రి చెల్లుబోయిన వేణుతో కలిసి చర్చించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి గణేష్ మొదలైన వారు పాల్గొన్నారు.