సిపిఎం గెలిస్తెనే మనుగడ

1072చూసినవారు
సిపిఎం గెలిస్తెనే మనుగడ
వచ్చే ఎన్నికల్లో సిపిఎం ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజలకు మనుగడ ఉంటుందని అందరూ సిపిఎం అభ్యర్థులను విజయానికి కృషి చేయాలని వి. అర్. పురం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం సున్నం మట్కా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు 1/70 చట్టము, 3 జీవో, ఆదివాసి ప్రాంతాల్లో గిరిజనులకు విద్యా ఉపాధి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు.

సంబంధిత పోస్ట్