పవన్ కళ్యాణ్ కు మద్దతుగా జనసేన శ్రేణుల దీక్ష

80చూసినవారు
పవన్ కళ్యాణ్ కు మద్దతుగా జనసేన శ్రేణుల దీక్ష
వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కలుషితం చేసిన గత పాలకుల వైఖరిని నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా రాజోలు గాంధీ బొమ్మ సెంటర్ ఆంజనేయస్వామి గుడి వద్ద జనసేన శ్రేణులు మంగళవారం దీక్ష చేపట్టారు. లడ్డూను కలుషితం చేసిన దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. పలువురు కూటమి నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

సంబంధిత పోస్ట్