రాజోలు: రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ గా మలికిపురం వాసి బాధ్యతలు

50చూసినవారు
రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టరుగా మలికిపురం గ్రామానికి చెందిన జనసేన రాజోలు నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు విజయవాడలోని మార్క్ ఫెడ్ కార్యాలయంలో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయాన్ని ఆయన స్థానిక విలేకర్లకు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను పెదకాపు మర్యాదపూర్వకంగా కలిసి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామివారి చిత్రపటం అందజేసి సత్కరించారు.

సంబంధిత పోస్ట్