లక్ష్మీ నరసింహుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి

80చూసినవారు
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ శనివారం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకుల నుంచి ఆశీస్సులు అందుకొని రాజోలులో నామినేషన్ దాఖలు చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి బయలుదేరి వెళ్లారు. మూడు పార్టీలకు చెందిన నేతలు భారీ సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్