అత్యాధునిక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసిన అధికారులు

51చూసినవారు
మలికిపురం మండలం లక్కవరం సబ్ స్టేషన్లో 5 ఎం. కే. వీ ట్రాన్స్ ఫార్మర్ గతంలో కాలిపోయింది. దాని స్థానంలో గురువారం కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. రూ. 80 లక్షలు విలువైన అత్యాధునిక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. పీసీసీ సభ్యులు, లక్కవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గోపాలకృష్ణంరాజు సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

సంబంధిత పోస్ట్