బొట్టు బిళ్లలతో రాధాకృష్ణన్ చిత్రపటం

74చూసినవారు
బొట్టు బిళ్లలతో రాధాకృష్ణన్ చిత్రపటం
మలికిపురం మండలం గూడపల్లి గుబ్బలపాలెం వసంత కాలనీకి చెందిన ఒకటోవ తరగతి విద్యార్థి స్టాలిన్ బొట్టు బిళ్లలతో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన ఈ చిత్రాన్ని ఉపాధ్యాయులు గురువారం ప్రశసించారు. ముందుగా స్కెచ్ తో రాధాకృష్ణన్ చిత్రాన్ని రూపొందించి, దానిపై పలు రకాల బొట్టు బిల్లలు అతికించి అభిమానాన్ని చాటుకున్నాడు.

సంబంధిత పోస్ట్