రాజోలు: 'అవగాహన సదస్సులకు హాజరుకావాలి'

64చూసినవారు
రాజోలు: 'అవగాహన సదస్సులకు హాజరుకావాలి'
అక్టోబర్ నెలాఖరున జరిగే సివిల్ రైట్స్ డే సందర్భంగా నిర్వహించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల అవగాహన సదస్సుకు మండల స్థాయి అధికారులు అందరూ విధిగా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రాజోలు మండల తహశీల్దార్ ప్రసాద్ కు మండల దళిత సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజోలు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద దళిత ప్రజాసంఘాల నాయకులు తహశీల్దార్ ను కలిసి ఈ విషయాన్ని తెలిపారు.

సంబంధిత పోస్ట్