రాజోలు: రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్యే దేవ

76చూసినవారు
ఎన్డీయే సారథ్యంలో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. మామిడికుదురు మండలం గెద్దాడలో ఆదివారం గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 5 లక్షలు వ్యయంతో నిర్మించనున్న రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో ముందుకు వెళుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్