విద్యార్థినికి రూ. 2.06 లక్షల సహాయం

67చూసినవారు
విద్యార్థినికి రూ. 2.06 లక్షల సహాయం
విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడిన సఖినేటిపల్లి మండలం గొంది జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఏడో తరగతి విద్యార్థిని దుర్గ భవానికి మంగళవారం రూ. 2,06,770 సహాయం అందించారు.ఎస్టీయూ తరఫున రూ. 1,41,270, గొంది జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు రూ. 61 వేలు, విద్యార్థుల విరాళాలు రూ. 4,500 ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్