విద్యార్థులు క్రీడలలో రాణించాలి: ఎమ్మెల్యే దేవ

63చూసినవారు
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. మలికిపురం మండలం బట్టేలంక హైస్కూల్ లో మంగళవారం ఆయన నియోజకవర్గ స్థాయి ఎస్. జీ. ఎఫ్ క్రీడా ఎంపిక పోటీలను ప్రారంభించారు. తొలుత ఆయన విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి జెండా వందనం చేసి ఎంపిక పోటీలను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్