సంక్షోభంలోనూ సంక్షేమ పాలన అందిస్తున్నాం: ఎమ్మెల్యే

76చూసినవారు
సంక్షోభంలోనూ సంక్షేమ పాలన అందిస్తున్నాం: ఎమ్మెల్యే
రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రజలకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది కర గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలకు కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్