ఎన్నికల షెడ్యూల్ రావడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల నియమావళిని పాటించాలని తుని ఈఆర్వో రామలక్ష్మి అన్నారు. శనివారం తుని ఎమ్మార్వో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధిలుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ఉన్న ప్రజాప్రతినిధులు పార్టీ సామాగ్రి 24 గంటల్లో బహిరంగ ప్రదర్శనలో ఉన్న ప్లెక్సీలను 48 గంటలలో తొల
గించాలని సూచించారు.