తుని పట్నంలోని వీరవరపుపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దిబ్బ శీను మంగళవారం రాత్రి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గతం నుంచి ఎంతో కష్టపడి పనిచేసిన తమకు గుర్తింపు లేకుండా కొత్తగా వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.