లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో ఈస్టర్ డే సందర్భంగా ప్రార్థన మందిరంలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయ రాజు, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో దైవజనులు మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.