జనసేనలోకి భారీగా చేరికలు

68చూసినవారు
దెందులూరు నియోజకవర్గం నుంచి పలువురు వైసీపీ నాయకులు శుక్రవారం జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు జనసేన ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఇతర నాయకులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్