పింఛన్లు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే చింతమనేని

58చూసినవారు
పింఛన్లు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే చింతమనేని
దెందులూరు నియోజకవర్గంలో సోమవారం జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు పాల్గొంటారని టీడీపీ నాయకులు ఆదివారం తెలిపారు. పెదవేగి మండలం దొండపాడు గ్రామంలో ఉదయం 6 గంటలకు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్