రూ. 1291. 96 కోట్ల విలువైన సామగ్రి సీజ్: కలెక్టర్

57చూసినవారు
రూ. 1291. 96 కోట్ల విలువైన సామగ్రి సీజ్: కలెక్టర్
సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు లభిస్తే సీజ్ చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా రూ. 1291. 96 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్