ఆకులమన్నాడులో వరి గడ్డి వామికి నిప్పు

54చూసినవారు
ఆకులమన్నాడులో వరి గడ్డి వామికి నిప్పు
గుడ్లవల్లేరు మండలం ఆకులమన్నాడు గ్రామంలో ఆదివారం వరి గడ్డి వామికి నిప్పు అంటుకుంది. సుమారు 22 ఎకరాలు గడ్డివామి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి అంటుకుంటాంతో ఆకులమన్నాడు ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. గుడివాడ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్