వరద బాధితులకు వరద సాయం పంపిణీ

72చూసినవారు
వరద బారినపడ్డ ప్రతి కుటుంబానికీ నిత్యావసర సరకులు బుధవారం అందించినట్లు సర్పంచ్ రత్నకుమారి, జడ్పీటిసి ముంగర నిర్మల మల్లికార్జునరావు లు తెలిపారు. వరదల వల్ల ప్రభావితం అయిన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, ఒక లీటరు వంటనూనె, రెండు కేజీల ఉల్లిపాయలు, రెండు కేజీల బంగాళ దుంపలు పౌర సరఫరాల శాఖ ద్వారా అందించినట్లు తెలిపారు. వి ఆర్ ఓ ప్రకాష్, కార్యదర్శి జాక్రయ్య లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్