కాంటూరును కుదించి పట్టాలు ఇప్పించే బాధ్యత నాది

76చూసినవారు
కాంటూరును కుదించి పట్టాలు ఇప్పించే బాధ్యత నాది
కొల్లేటి పెద్దింట్లమ్మ వారి మీద ఒట్టేసి చెప్పుతున్న ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు కొల్లేరుని కాంటూరు కాంటూరును కుదించి పట్టాలు ఇప్పించే బాధ్యత నాదనీ ఎమ్మెల్యే అభ్యర్థి డా. కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం అయన ఇంగిలిపాకలంక గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పుల ఊబిలోకి నెట్టేసాడు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు లతో పాటు ఎవరూ సంతోషంగా లేరన్నారు.

సంబంధిత పోస్ట్