30న జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం

55చూసినవారు
30న జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2. 30 గంటలకు ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు సీఈవో సుబ్బారావు తెలిపారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు జిల్లా అధికారులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారని వివరించారు.

సంబంధిత పోస్ట్