విద్యుత్ శాఖా మంత్రిని కలిసిన నరసాపురం ఎమ్మెల్యే నాయకర్

79చూసినవారు
విద్యుత్ శాఖా మంత్రిని కలిసిన నరసాపురం ఎమ్మెల్యే నాయకర్
విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ ను అమరావతిలో నరసాపురం ఎమ్మేల్యే బొమ్మిడి నాయకర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నరసాపురం నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ విషయమై నాయకర్ మాట్లాడుతూ తను చెప్పిన సమస్యలపై విద్యుత్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తొందరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు.

సంబంధిత పోస్ట్