పంచాయతీ సర్పంచులకు మంత్రి చెక్కులు పంపిణీ

64చూసినవారు
పంచాయతీ సర్పంచులకు మంత్రి చెక్కులు పంపిణీ
నూజివీడు నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు చెందిన గ్రామ సర్పంచులకు సోమవారం మంత్రి పార్థసారధి చేతుల మీదుగా అధికారులు చెక్కులు పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సౌజన్యంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు చెక్కులు పంపిణీ కార్యక్రమానికి మంత్రి నూజివీడులో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన గ్రామ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్