నూజివీడు ఎమ్మెల్యే హామీ అమలు: మోరంపూడి

52చూసినవారు
నూజివీడు ఎమ్మెల్యే హామీ అమలు: మోరంపూడి
నూజివీడు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం దళితవాడలో, విద్యుత్ పోల్ వేయించామని తెలుగు రైతు ఏలూరు జిల్లా ప్రధాన కార్య దర్శి మోరంపూడి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం చాట్రాయి మండలం చనుబండ పంచాయతీలోని పాత దళితవాడలో విద్యుత్ పోల్ కొత్తగా వేయించామని దానివలన 10 దళిత కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం మెరుగవుతుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్