చెక్కపల్లి గ్రామాల్లో మంత్రి పార్థసారధి పర్యటన

68చూసినవారు
మంత్రి పార్థసారథి మంగళవారం ముసునూరు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ముసునూరు మండల పరిధిలోని చెక్కపల్లి గ్రామంలో రాత్రి పది గంటల సమయంలో కూడా మంత్రి పర్యటించారు. మంత్రి ఎదుట కొందరు తెలుగు తమ్ముళ్లు తమ ఆధిపత్యం పోరు లో భాగంగా మంత్రి ఎదుటే అరుపులు, కేకలు వేసుకున్నారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు తనకు పార్టీ కార్యక్రమాల గురించి సమాచారం అందించడం లేదని మంత్రికి తెలుగు తమ్ముళ్లు సమక్షంలో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్