నూజివీడు టిడిపి అభ్యర్థి సతీమణి ప్రచారం

52చూసినవారు
నూజివీడు టిడిపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి సతీమణి కమల లక్ష్మి ఆదివారం రాత్రి ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టిడిపి అభ్యర్థులను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలని ఆమె వివరించారు. తెలుగుదేశం పార్టీకి రెండు ఓట్లు వేయాలని ఆమె ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్