నూజివీడు టి
డిపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి పార్టీలో సోమవారం భారీ
ఊరట లభించింది. నూజివీడు పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఎట్టకేలకు త
న నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో బీసీ ఓటింగ్ చీలిపోదనే నమ్మకం టిడిపిలో నాయకులు ఒక అవగాహనకు వచ్చారు. ఇక ముద్రబోయిన ఈరోజు సాయంత్ర
ం కర్నూలు జిల్లాలో ఉన్న చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి చేరతారని తెలుస్తుంది.