పొలిటికల్ ఆనందంలో టిడిపి అభ్యర్థి సారధి

1568చూసినవారు
నూజివీడు టిడిపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి పార్టీలో సోమవారం భారీ ఊరట లభించింది. నూజివీడు పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఎట్టకేలకు తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో బీసీ ఓటింగ్ చీలిపోదనే నమ్మకం టిడిపిలో నాయకులు ఒక అవగాహనకు వచ్చారు. ఇక ముద్రబోయిన ఈరోజు సాయంత్రం కర్నూలు జిల్లాలో ఉన్న చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి చేరతారని తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్