ముసునూరు ఎమ్మార్వో పనితీరుపై మంత్రి ఆగ్రహం

69చూసినవారు
ముసునూరు ఎమ్మార్వో పనితీరుపై మంత్రి ఆగ్రహం
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో ఇరిగేషన్ చెరువు గట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు కట్ట బలం చేకూర్చే విషయంలో, మట్టి బస్తాలు సరిగ్గా నిర్మించకపోవడంతో మంత్రి స్థానిక ముసునూరు ఎమ్మార్వోపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఈ చెరువు ప్రాంతంలో రైతులు ఈ చెరువు పరిస్థితిని మంత్రికి వివరించారు.

సంబంధిత పోస్ట్