అధ్వానంగా నూజివీడు రైతు బజార్

60చూసినవారు
నూజివీడు పట్టణంలోని రైతు బజార్ మార్కెట్ ప్రాంతమంతా అధ్వానంగా మారింది. ఎస్టేట్ ఆఫీసర్ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రాంతంలో చెత్తాచెదారం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో మార్కెట్లో కూరగాయలకు వచ్చే వినియోగదారులకు తీవ్రమైన దుర్వాసన వెదజల్తోందని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నూజివీడు రైతు బజార్ ను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్