విరిగిన వడ్డిలంక ఔట్ పాల్ స్లూయిజ్ డోర్

82చూసినవారు
యలమంచిలి మండలం వడ్డిలంక ఔట్ పాల్ స్లూయిజ్ డోర్ విరిగిపోయింది. దీంతో గోదావరి వరద నీరు రివర్స్ లో నక్కల డ్రెయిన్ కి వెళుతుంది. యలమంచిలి, పోడూరు, ఆచంట మండలాల్లో వందల ఎకరాలు నీట మునిగే అవకాశం వుంది. గోదావరి నీరు రివర్స్ లో రాకుండా స్లూయిజ్ వద్ద ఇసుక, రాళ్లు మూటలతో అడ్డుకట్ట వేసే పనులు ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో జరిగాయి. శుక్రవారం మధ్యాహ్నం కెల్లా వర్క్ అవుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్