రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి విజయవాడ క్యాంపు ఆఫీసులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు ను, మంత్రి డా. డోలా వీరాంజనేయ స్వామి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తదితరులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు వారి నియోజకవర్గాల్లోని సమస్యలపై మాట్లాడారు. టిడిపి ప్రధాన నేతలు పాల్గొన్నారు.