నామినేషన్ అనంతరం మీడియాతో బాలరాజు

73చూసినవారు
రానున్న ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పోలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు అన్నారు. బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం ఐటీడీఏ వద్ద గురువారం నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో చేయని అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తుందన్నారు. ఎన్నికలలో గెలుపు కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుందామన్నారు.

సంబంధిత పోస్ట్