35లక్షలతో బలుసులమ్మ ఆలయం అలంకరణ

50చూసినవారు
35లక్షలతో బలుసులమ్మ ఆలయం అలంకరణ
తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలుసులమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని నోట్లతో అత్యంత సుందరంగా అలంకరించారు. అనంతరం అమ్మవారిని ధనలక్ష్మి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. అలాగే అలంకరణలో మొత్తం 35 లక్షల నోట్ల కాగితాలను సేకరించినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్