హైదరాబాద్‌ నుంచి 41 సర్వీసులు ఏర్పాటు

69చూసినవారు
హైదరాబాద్‌ నుంచి 41 సర్వీసులు ఏర్పాటు
దసరా సందర్భంగా హైదరాబాద్‌ నుంచి 41 సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 8, 9 10, 11 తేదీల్లో భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోలకు లక్ష్యాలను నిర్ణయించారు. భీమవరం డిపోకు 13, నరసాపురానికి 14, తణుకు 11, తాడేపల్లిగూడెం 3 సర్వీసులు నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ వెళ్ళేందుకు కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. డిపోల్లో రద్దీని బట్టి సర్వీసులను ఏర్పాటు చెయ్యనున్నారు.

సంబంధిత పోస్ట్