వరద బాధితుల కోసం విరివిగా విరాళాలు

64చూసినవారు
వరద బాధితుల కోసం విరివిగా విరాళాలు
విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్న దాతలను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి పార్టీ క్యాంపు కార్యాలయంలో పలువురు దాతలు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరి మీద రూ. 2, 92, 500 విరాళానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్