ప. గో. జిల్లాలో 136 మంది టెట్ పరీక్షకు గైర్హాజరు

78చూసినవారు
ప. గో. జిల్లాలో 136 మంది టెట్ పరీక్షకు గైర్హాజరు
ప. గో. జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెంలోని పరీక్ష కేంద్రాల్లో ఆదివారం జరిగిన టెట్ పరీక్షకు మొత్తం 846 మంది హాజరు కావాల్సి ఉండగా 136 అభ్యర్థులు గైర్హాజరయ్యారని డీఈవో నాగమణి తెలిపారు. భీమవరం డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రంలో 183కు 155 మంది, డీఎన్నార్ అటానమస్ కళాశాల కేంద్రంలో 211కు 22 మంది గైర్హాజరు కాగా. తాడేపల్లిగూడెంలోని శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాలలో 452కి 366 మంది హాజరయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్