ధాన్యం కొనుగోలుపై అధికారులు సమీక్ష

80చూసినవారు
ధాన్యం కొనుగోలుపై అధికారులు సమీక్ష
ఉండి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి, అగ్రికల్చర్ సొసైటీ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ నాగార్జున మాట్లాడుతూ. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతు సహాయ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. సంధ్య, అగ్రికల్చర్ డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్