రూ.25వేలు పలికిన వినాయకుడి లడ్డూ పాట

80చూసినవారు
రూ.25వేలు పలికిన వినాయకుడి లడ్డూ పాట
ఉంగుటూరు మండలంలోని కైకరం గ్రామంలో రంగా యువసేన, కృష్ణదేవరాయ కాపు యువత ఆధ్వర్యంలో శనివారం వినాయకచవితి ఉత్సవాలు ముగిసాయి. ఈ సందర్భంగా
నిర్వహించిన లడ్డూ వేలం పాటలో వినాయకుడి రూ.25,200 ధర పలికింది. ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావు దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్