వైసిపి అభ్యర్థులను గెలిపించండి ఎంపీపీ శ్రీలక్ష్మి

65చూసినవారు
వైసిపి అభ్యర్థులను గెలిపించండి ఎంపీపీ శ్రీలక్ష్మి
వైసిపి అభ్యర్థులను గెలిపించాలని ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీ లక్ష్మి అన్నారు. మంగళవారం ఉంగుటూరులో వైసీపీ ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి వాసు బాబుకు, ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ కు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరారు. ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ పెనుగొండ బాలకృష్ణ, సందక రాంబాబు లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్