AP: రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.4,285 కోట్లు విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25 శాతం ఇచ్చింది. దీనికి కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4,285 కోట్లు విడుదల చేసింది. కాగా, రాజధాని అమరావతి పనులు ప్రారంభమవుతున్నందున 25 శాతం నిధులు అడ్వాన్స్గా ఇవ్వాలని కేంద్రానికి ప్రభుత్వం కోరింది.