ప్రత్యేక హోదాపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

85చూసినవారు
ఏపీకి ప్రత్యేక హోదాపై హైకోర్టులో కేఏ పాల్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన పిటిషిన్ పై వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కోరినట్లు తెలిపారు. సెప్టెంబర్ 23కు కేసు వాయిదా పడిందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా అంశం పై ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్