తెగిన చెప్పులతో ముఖ్యమంత్రి కోసం పరిగెత్తిన మహిళ

13996చూసినవారు
సంతమాగులూరు మండలం సంతమాగులూరు వద్ద బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో జగన్ ను చూసేందుకు రామిరెడ్డి పాలెంకు చెందిన వెంకాయమ్మ అనే మహిళ తెగిన చెప్పులతో పరిగెత్తుకుంటూ ముఖ్యమంత్రి భావోద్వేగంగా మాట్లాడటం వైరల్ గా మారింది. తమ కుటుంబానికి అన్ని పథకాలు అందాయని, జగనన్న మాకు కావాలంటూ ఆ మహిళ సాక్షాత్తు జగన్ ఎదుట తన సంతోషాన్ని వెల్లబుచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్